Wednesday 10 May 2017

జగన్ బీజేపీని పొగిడితే వీళ్ళకెందుకు బాధ

జగన్ ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్లపై పడ్డాడట
అపుడు దేశంలో అత్యంత నిజాయితీ పరుడిగా పేరుతెచ్చుకుంటున్న మోడీగారు
జగన్ అవినీతి కేసులను మూసేస్తానని చెప్పారట
అంటే వీరి దృష్టిలో మోడీగారు అవినీతి పరులను కూడా క్షమించే వారా ?
వీళ్లు  జగన్ ని తిడుతున్నట్లు లేదు
మోడీకి అవినీతి మరక పూస్తున్నట్లు ఉంది

వీరి నాయకుడు అంట నిజాయితీపరుడు లోకంలో లేరట
జగన్ కలువగానే మరి వారి కాళ్లక్రింద భూమి ఎందుకు కదులుతుందో మరి .. 

No comments:

Post a Comment