కాంగ్రెస్ ను బ్రతికించాలి అని షర్మిళ ని తీసుకువస్తే ప్రతీ ఛోటా కాంగ్రెస్ శత్రువు అయిన వైఎస్ పేరు తీసుకువస్తూ అసలు కాంగ్రెస్ కోసమే చెప్పడం లేదు ..
కాంగ్రెస్ కి వోటు ఎందుకు వేయాలో చెప్పడం లేదు
కాంగ్రెస్ ను బ్రతికించాలి అని షర్మిళ ని తీసుకువస్తే ప్రతీ ఛోటా కాంగ్రెస్ శత్రువు అయిన వైఎస్ పేరు తీసుకువస్తూ అసలు కాంగ్రెస్ కోసమే చెప్పడం లేదు ..
కాంగ్రెస్ కి వోటు ఎందుకు వేయాలో చెప్పడం లేదు
చేస్తాడు భలే గారడీ .. ఇంతకంటే ఎక్కడా ఉండదు అతిపేద్ద బురిడీ ..
ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్తలు కోట్లు సంపాదిస్తాయి ప్రకటనల ద్వారా
పవన్, బాలయ్య, చిరంజీవి కుటుంబాల సినిమాలు అనేక రాయితీలు పొందుతాయి
అమరావతిని రియల్ ఎస్టేట్ భడా బాబులు ఆక్రమిస్తారు
భడా కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తారు
ఇక ఇసుకను మెక్కే నక్కలు ఎలాగూ ఉంటాయ్
ప్రజలకు ఇది చేశాం అని చెప్పుకోడానికి లేక
కుట్రలు పన్నుతూ
మోసపు హామీలతో మభ్యపెడుతూ
ఎదుటివాడిని దూషించే వాడు కాదా .. నిజమైన సైకో
పది లక్షల కోట్ల అప్పు ..
దళితులపై దాడులు ..
ఇవన్నీ రోజూ పచ్చ పత్రికలు రాసేవే ..
రేవంత్ వదిలిన భాణం అయిన షర్మిళ పచ్చ పలుకులు మాట్లాడడం వింతేమి కాదు
గడచిన ఐదేళ్ల నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చెప్పుకోడానికి ఏమి లేదు
తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఊడబొడిచింది ఏమి లేదు
తన ముప్పై ఏళ్ల అనుభవంలో గడించిన మంచి ఏమి లేదు
సిగ్గులేని ముఖానికి ..
ఆవినీతి
కుల గజ్జి
ఆశ్రిత పక్షపాతం
పదవీ వ్యామోహం
తప్ప ఏమి ఉన్నాయ్
ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరాడు
వీడికి తోడు డ్రామోజీ అబద్దాల రాతలూ
రోగ్ కృష్ణ చెత్త హార్ట్ కబుర్లూ
మొత్తం కట్టగట్టుకుని ఎన్నికల యుద్దానికి కౌరవుల్లా కుయుక్తులు పన్నుతూ ..
పచ్చ రాక్షసులు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త
ఎన్టీయార్ అనగానే గుర్తు వచ్చేది ఇద్దరే. ఆనాటి సీనియర్ .. ఈనాటి జూనియర్..
ఈరోజు ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా కట్టిన జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలను దగ్గరుండి తీయించేశాడు ఎర్రగడ్డ బాలకృష్ణ..
ఆనాడు బావ కోసం సీనియర్ ఎన్టీయార్ కు ద్రోహం చేశాడు
ఈరోజు అల్లుడి కోసం జూనియర్ ఎన్టీయార్ పై కత్తి కట్టాడు.
తెలుగుదేశం భూస్థాపితం అయితేనే జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రాగలడు.. మళ్ళీ ఆనాటి అన్నగారి పాలన రావాలి అంటే చంద్ర టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి.
పెళ్లయినా అత్తగారింటి పేరు బదులు YS అని పెట్టుకోడానికి సిగ్గులేని తెలంగాణా ఇల్లాలు
రాష్ట్ర విభజనతో మోసంచేసిన కాంగ్రెసు రూపంలో వస్తోంది..
దీని వెనక జగన్ వోట్లు చీల్చే హస్తం ఉన్ననక్క 'చంద్రబాబు'
ఈ ముగ్గురికి బుద్ది చెపుదాం .. పదండి ఆంధ్ర ప్రజలారా
అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసి త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న జగన్ ఒక ముఖ్యమైన పాయింట్ లేవనెత్త బోతున్నారట..
ఇప్పటికే ఆయన ప్రసంగాలలో ఒకటే చెపుతున్నారు - నేను మీకు మేలు చేశాము అంటేనే మీరు వోటు వేయండి లేకపోతే వద్దు అని. స్వాతంత్ర్యం వచ్చాక ఇలా చెప్పగలిగే దమ్ము ఉన్న సీయం కేవలం జగన్ మాత్రమే!
ఇకపోతే ఆయన చెప్పబోతున్న మరో ఆసక్తి కలిగిన విషయం వింటే ప్రతిపక్షాలు అవాక్కు అవడం ఖాయం
ఆయా నియోజక వర్గాల వారీగా 2014-19 మధ్య టిడిపి ఖర్చు చేసిన వ్యయం . జరిగిన పనులు .. అలాగే గత అయిదేళ్లలో చేసిన పనులు చెప్పి దమ్ముంటే చర్చకు రమ్మని ప్రతిపక్షాలకు సవాల్ చేయబోతున్నారు
ఇదే జరిగితే నిజంగా సంచలనమే !!!
సీట్లు రాలేదని పార్టీలు మారుతున్ననాయకులూ
జగన్ ని అధికారంలో నుంచి ఎలాగైనా దింపాలని స్వంత సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్న పవన్
తాను అధికారంలోకి రావాలని పచ్చ పత్రికలతో చెత్త వార్తలు రాయిస్తున్న చంద్రబాబు
తెలుసుకోవాలి ..
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే !
ఒంటరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తీసుకు రాబోతుంది.
రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలి అని స్పష్టం చేయబోతున్నారు.
ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు ముందు సీయం కావాలి .. (చంద్రబాబు అయ్యే అవకాశం ఎక్కువ)
మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి పవన్ సీయం గా ఉండేలా ప్రణాళిక
బిజెపిని కూటమిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం
కాపులంతా ఏకమై కాపు ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ ముద్రగడను కోరారట..
దీని అర్ధం తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు లబో డిబో మంటున్నారట
అసలే పోటీ చేయాడానికి అభ్యర్ధులు కరువు అవుతున్నారు.. ఇపుడు జనసేన దాదాపు సగం సీట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేయబోతోందట..
ఇప్పటికే ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో పవన్ కి స్పష్టత ఉంది..
టిడిపి బలమైన స్థానాల్లో జనసేన కాపు కాయబోతోంది..
ఉభయగోదావరి జిల్లాల నుంచి టిడిపిని పరిమితం చేయడం పవన్ ఉద్దేశ్యం!
టిడిపి కంటే జనసేన కు ఎక్కువ శాతలు రావాలంటే కాపు నాయకులు ఏకమయవ్వాలని అప్పుడే కాపు ముఖ్యమంత్రి డిమాండ్ నెరవేరుతుంది అని పవన్ కాపులకు రాసిన లేఖ లోగుట్టు.