Tuesday 16 January 2024

మరో సంచలన ప్రకటన చేయబోతున్న వైఎస్ జగన్

 


అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసి త్వరలో ఎన్నికల  ప్రచారం ప్రారంభించబోతున్న జగన్ ఒక ముఖ్యమైన పాయింట్ లేవనెత్త బోతున్నారట.. 

ఇప్పటికే ఆయన ప్రసంగాలలో ఒకటే చెపుతున్నారు - నేను మీకు మేలు చేశాము అంటేనే మీరు వోటు వేయండి లేకపోతే వద్దు అని. స్వాతంత్ర్యం వచ్చాక ఇలా చెప్పగలిగే దమ్ము ఉన్న సీయం కేవలం జగన్ మాత్రమే!

ఇకపోతే ఆయన చెప్పబోతున్న మరో ఆసక్తి కలిగిన విషయం వింటే ప్రతిపక్షాలు అవాక్కు అవడం ఖాయం 

 ఆయా నియోజక వర్గాల వారీగా 2014-19 మధ్య టిడిపి ఖర్చు చేసిన వ్యయం . జరిగిన పనులు .. అలాగే గత అయిదేళ్లలో చేసిన పనులు చెప్పి దమ్ముంటే చర్చకు రమ్మని ప్రతిపక్షాలకు సవాల్ చేయబోతున్నారు 

ఇదే జరిగితే నిజంగా సంచలనమే !!!

No comments:

Post a Comment