Wednesday 20 March 2019

పసుపు కుంకుమ సొమ్ముతో ఓట్లకు గాలం

తెలుగుదేశం అభ్యర్థులు ఓట్లకై వచ్చినప్పుడు అడుగుతున్న మొదటి ప్రశ్న
పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయా అని
వచ్చాయి అంటే ఓటు మాకే వెయ్యాలిమరి అంటారు .
రాలేదు అంటే
మన పేరు వ్రాసుకుంటారు
అంటే ఓటుకోసం సొమ్ము పసుపు కుంకుమ రాని వాళ్లకే ఇస్తారు
అంటే ఖజానా సొమ్ముతో ఓట్లు కొంటున్నారు .. ఛీ


No comments:

Post a Comment