Monday 2 January 2023

మీటింగుల్లో మరణాలు

 తాయిలాలు పంచుతామని ప్రచారం చేసి 350 రూపాయిల నాసిరకం సరుకుల సంచి అదికూడా అందరికీ పంచలేక .. ఆనక తొక్కిసలాటలో ముగ్గురు నిండు ప్రాణాలు తీసిన ఈ ప్రభుద్దుల వలలో ఇంకా మన జనం పడుతున్నారు అంటే... పేదరికం పోలేదు ఇంకా


No comments:

Post a Comment