Saturday 4 March 2023

"ఆంధ్రజ్యోతి"కి ఆంధ్రప్రదేశ్ మీద కోపం ఎందుకో

 నిన్న ఈరోజు విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వేస్ట్ మెంట్ సదస్సు మీద ఎందుకు ఇంతగా "కంగారు"గా ఇప్పటికిప్పుడే విషపు రాతలు రాయాల్సిన అవసరం ఏంటో అర్ధం కాదు. 

ఆ సదస్సు అయ్యేంత వరకు వేచి ఉండడానికి ఎందుకు కుదరడం లేదు ఈ పచ్చ పత్రికలకు???


ఎక్కడ పెట్టుబడులు వచ్చేస్తాయో అని భయమా ?

రాకుండా చేద్దాం అని ప్రయత్నమా?

కులం పేరుతొ పెట్టుబడులు వస్తున్నాయి అని పిచ్చి కూతలు 

బిహార్ లాంటి పనికిరాని రాష్ట్రం కూడా ఇలా సదస్సులు నిర్వహిస్తుంది అని ఐడెమ్ గొప్ప అంటూ విసుర్లు ...


ఆంధ్రప్రదేశ్ మీద పిచ్చి కుక్కల్లా పడుతున్నాయి పచ్చ కుక్కలు ...

1 comment:

  1. సదస్సు విషయం లో పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత కల నాయకుడిగా పరిణితి తో వ్యవహరించారు.

    పచ్చ పార్టీకి, పచ్చ మీడియాకు ఆ సభ్యత, సంస్కారం లేవు.

    ReplyDelete