Sunday 12 May 2024

టిడిపి అధికారంలోకి వస్తే 31 లక్షల ఇళ్ల పట్టాలు రద్దు

 టిడిపి అధికారంలోకి వస్తే 31 లక్షల ఇళ్ల పట్టాలు రద్దు అవుతాయి అని ఆ పార్టీలో నాయకులు గట్టిగా చెప్పారు. 

తాము అధికారంలోకి ఆస్తే జగనన్న కాలనీ ఇళ్ల స్తలాల కుంభకోణంపై విచారణ జరుపుతాం అని చెప్పారు 

చంద్రబాబు ఆడియో కాల్  ఒకటి లీక్ అయింది .. దానిలో తాను పథకాలు ఇచ్చేదీ లేదు అని అమరావతి తన ఎజెండా అని చెప్పారు 


2 comments:

  1. "31 లక్షల ఇళ్ల పట్టాల రద్దు" - ఎలా? అలా ఐతే టీడీపీకి next ఐదేళ్ల కాలం కోర్టులోనే గడిచి పోతుంది. దురవస్థ ఏమిటంటే లబ్ధిదారుల చెవుల్లో జగన్ పెడుతున్న పువ్వులు వాళ్ళను చక్కగా మురిపించాయి, ఓట్లు కురిపించాయి. జగన్ పాలనా సామర్థ్యాన్ని వర్ణించడానికి cash only liquor sales గీటురాయి, నెత్తిన తురాయి. ఈ నిజాన్ని మీరొప్పుకోరన్న విషయం ఇక్కడందరికీ తెలిసిన విషయమే.

    ReplyDelete
  2. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి ఆఖరికి బ్లాగులను కూడా వదలలేదా? చెత్త పోస్టూ నీవూనూ!!

    ReplyDelete